B.Venkateshwarlu
Assistant professor of Telugu
విద్యార్హతలు: ఎం.కాం, ఎం.ఏ(తెలుగు), ఎం.ఏ (సంస్కృతం), తెలుగు పండిత శిక్షణ, UGCNET, APSET (Ph.D)
రచనలు:
వాకిలి(వచన కవిత్వం) 2007 (ISBN 978-93-5156-014-2)
రంగుల విల్లు(నానీలు) 2007 (ISBN 978-93-5156-013-5)
పెద్ద కచ్చురం (కవిత్వం) 2013 (ISBN 978-93-5156-015-9)
బాయి గిర్క మీద ఊరవిశ్క (కవిత్వం) 2015
రెండు పక్షులూ ఒక జీవితం (కవిత్వం)2017
ప్రాణ గంధం (కవిత్వం)2021
సహసంపాదకత్వం:
ఆంధ్ర సారస్వత పరిషత్ ఛాత్రోపాధ్యాయ పత్రిక శ్రీముఖి 1997
కరీంనగర్ కవిత - 2011
కరీంనగర్ కవిత – 2012
నవనీతం (డా.నలిమెల బాస్కర్ సాహిత్యం పై విశ్లేషణ) 2013
వస్త్రగాలం ( అన్నవరం దేవేందర్ కవిత్వం పై వివేచన) 2013
ఎన్నీల ముచ్చట్లు (2013 ఆగస్టు నుండి)
పాల్కురికి సోమన పద ప్రయోగ సూచిక 2018
తెలంగాణ ప్రభుత్వ ఇంటర్మీడియట్ తెలుగు వాచక సంపాదక మండలి సభ్యుడు 2020
పురస్కారాలు/బహుమతులు:
1. స్పందన సాహితీ సాంస్కృతిక సమాఖ్య ఒరిస్సా వారి జాతీయ స్థాయి వచన కవితా పోటీల్లో ద్వితీయ బహుమతి/2005.
2. సాహితీ మిత్రులు మచిలీపట్నం వారి వారి జాతీయ స్థాయి వచన కవితా పోటీల్లో ద్వితీయ బహుమతి/2007.
3. కళాలయ సాంస్కృతిక సంస్థ పాలకొల్లు వారి విశిష్ట పురస్కారం, యువకవిరత్న బిరుదు/2007.
4. “ఎక్స్ రే” ఉత్తమ కవిత అవార్డు/2007.
5. చెలిమి సాంస్కృతిక సంస్థ విజయవాడ వారి దేవులపల్లి కృష్ణ శాస్త్రి స్మారక అవార్డు/2008.
6. ఆంధ్ర భూమి దినపత్రిక స్వర్ణోత్సవ కవితల పోటీ జాతీయస్థాయి తృతీయ బహుమతి/2009.
7. రంజని-కుందుర్తి ఉత్తమ కవిత అవార్డు/ 2010.
8. భూంపల్లి విజయ సమైక్య సాహితీ పురస్కారం/2013.
9. అలిశెట్టి ప్రభాకర్ సాహిత్య పురస్కారం/2018.
10. సాహితీ సౌరభాలులో - దూరదర్శన్ వారి చేత ఇంటర్వ్యూ 04/05/2018
11. విశాల సాహిత్య అకాడమి- బి.ఎస్ రాములు స్ఫూర్తి పురస్కారం 23/08/2019
11. TORI రేడియో అక్షరాల తెర కార్యక్రమంలో కవిత్వ పరిచయం 13/01/2020
ప్రస్తుత చిరునామా: శాశ్వత చిరునామా:
ప్లాట్ నెం. 403, వేంకటేశ్వర టవర్స్ ఇం.నెం. 3-64/1,
సాధన పబ్లిక్ స్కూల్ దగ్గర గ్రా. లాలపల్లి,
జ్యోతినగర్, కరీంనగర్-1 మం.ఎలిగేడు, జి.పెద్దపల్లి – 505525
Mobile: 9491598040
Gmail: boorlatelugu@gmail.com
https://satavahana.academia.edu/venkateshwarluboorla
https://scholar.google.co.in/citations?hl=en&user=zcF2H2AAAAAJ
https://www.youtube.com/channel/UCBSMlQz037ZsSE7LxZi2CtQ?view_as=public
కవిత్వం గురించి రెండు మాటలు:
సకల ఆధిపత్యాలనూ ధిక్కరించడం. ప్రజా పక్షం వహిస్తూ మానవీయ సమాజం కోసం కవిత్వాన్ని వాహికగా చేసుకోవడం. తెలంగాణ భాషా సాహిత్య అస్తిత్వాల రక్షణకు పాటుపడడం. మానవత్వమే మతమని, ఎల్లలులేని ప్రేమ విశ్వశాంతి సాధనమని విశ్వసించడం.
ఉద్యోగ వివరాలు:
ద్వితీయ శ్రేణి తెలుగు పండితుడు (Telugu pandit Grade-II) : 27/10/1998 to 16/10/2002
ప్రథమ శ్రేణి తెలుగు పండితుడు (Telugu pandit Grade-I) : 17/10/2002 to 21/12/2004
జూనియర్ ఉపన్యాసకుడు (Junior Lecturer): 22/12/2004 to 20/05/2013
సహాయ ఆచార్యుడు (Assistant Professor): 21/05/2013- till now
ప్రచురిత వ్యాసాలు:
జూకంటి జగన్నాథం గారితో ఆంధ్రజ్యోతి నగునూరి శేఖర్, సూరేపల్లి సుజాత, అన్నవరం దేవేందర్ లతో కలిసి
డా.నలిమెల భాస్కర్ గారితో – సూర్య దినపత్రిక 24 మార్చి 2014
అనిశెట్టి రజిత గారితో సారంగ సాహిత్య వారపత్రిక 21 జనవరి 2016
డా.నలిమెల భాస్కర్ గారితో- సారంగ సాహిత్య వారపత్రిక 3మార్చ్ 2016
అన్నవరం దేవేందర్ గారితో- సారంగ సాహిత్య వారపత్రిక 13జూలై 2016
పి.చంద్ గారితో- సారంగ సాహిత్య వార పత్రిక 6 డిసెంబర్ 2016
డా.నలిమెల భాస్కర్ గారితో సబాల్టర్న్ ఏప్రిల్ 2019
గాజోజు నాగభూషణం గారితో- పాలపిట్ట జనవరి 2020
డా.నలిమెల భాస్కర్ గారితో – గోదావరి ఆన్లైన్ ఏప్రిల్ 2020
హాజరైన సదస్సులు, సమావేశాలు తదితరాలు
(Orientation Course, Refresher courses, Seminars, workshops & conferences, Online Teaching(MANA TV)
15th July to 17th July 2013 లలో CCE ఆధ్వర్యంలో SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయిలో జరిగిన A Foundation course in Human values & Professional Ethics కార్యక్రమంలో పాల్గొనడమైనది.
20, 21 సెప్టెంబర్ 2013లలో శాతవాహన విశ్వవిద్యాలయంలో జరిగిన ‘గ్రంథాలు, శాసనాలు, సాహిత్య చరిత్రల పునర్మూల్యాంకనం’ జాతీయ సదస్సులో పాల్గొనడమైనది.
5th, 6th November 2013 లలో తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో జరిగిన మహాకవి దాశరథి సాహిత్య సమాలోచన జాతీయ సదస్సులో పాల్గొనడమైనది.
తేది: 28, 29 జనవరి 2014నాడు కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాలలో జరిగిన యు.జి.సి జాతీయ సదస్సుకు తెలంగాణ కథ-మాండలికం అను అంశంపై పంపిన పత్రం ఆమోదం పొందినది. ధృవీకరణ పత్రం అందినది.
తేది: 1&2ఆగష్టు 2014 నాడు నెహ్రూ మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ పి.జి కళాశాల జోగిపేట ఆధ్వర్యంలో నిర్వహించబడిన యు.జి.సి-సెరో జాతీయ సదస్సులో పాల్గొని బసవ పురాణము- ప్రజల భాష అను పత్ర సమర్పణ చేయనైనది. ధృవీకరణ పత్రము తో సహా పుస్తకములోనూ వ్యాసం ముద్రితమైనది.
తేది: 4డిసెంబర్2014 నుండి 31డిసెంబర్2014 వరకు యు.జి.సి ప్రాయోజిత ఓరియంటేషన్ కోర్స్(OC) మౌలానా ఆజాద్ జాతీయ విశ్వవిద్యాలయంలో పాల్గొని A గ్రేడు పత్రము పొందడమైనది.
తేది: 6జనవరి2015 నాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంట నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొని తెలంగాణ ఉద్యమ పాట – నాస్టాల్జియా అను అంశం పై పత్ర సమర్పణ చేయడమైనది.
తేదీ: 07మార్చి2015 నుండి 13మార్చి2015 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన జాతీయ సేవా పథకం (NSS) ‘Orientation Course for NSS Programme officers’ లో పాల్గొనడమైనది.
తేదీ: 15&16 మే 2015 లలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు సాహితీ సోపతి ఆధ్వర్యంలో నిర్వహించిన కవిత్వ కార్యశాలలో పాల్గొనడమైనది.
తేదీ: 19&20 ఏప్రిల్ 2016 లలో CCE ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘Nurturing young Leaders in Higher Education” కార్యక్రమంలో పాల్గొనడమైనది.
తేదీ: 20&21 మే, 2016 లలో CCE ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘Exploring Creative Skills in Students of Govt. Degree Colleges” కార్యక్రమంలో పాల్గొనడమైనది.
తేదీ: 6జూన్ 2016 నుండి 25జూన్2016 వరకు JNTU హైదారాబాద్ ఆధ్వర్యంలో జరిగిన UGC ప్రాయోజిత “Strategies for Research oriented Teaching” పునశ్చరణ తరగతులలో (RC1) పాల్గొని ‘A’ గ్రేడుతో పూర్తిచేయనైనది.
తేదీ: 17,18 ఫిబ్రవరి, 2017 నాడు SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొని ‘తెలంగాణ భాషా కోశాలు ఒక పరిచయం’ అనే అంశంపై పత్ర సమర్పణ చేయడమైనది. ISBN: 978-93-5267-693-4
తేదీ: 21 ఫిబ్రవరి, 2017 నాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల గోదావరిఖని నిర్వహించిన Choice Based Credit System ఒకరోజు వర్క్ షాప్ లో పాల్గొనడమైనది.
తేదీ: 25, 26 మార్చ్ 2017 నాడు కాకతీయ ప్రభుత్వ డిగ్రీ& పి.జి కళాశాల, హన్మకొండ జాతీయ సదస్సులో పాల్గొని ‘కాళోజీ ఆత్మ కథ –స్ఫూర్తి’ అనే అంశంపై పత్ర సమర్పణ చేయడమైనది.
తేదీ: 4,5,6 జూన్ 2017లో CCE హైదరాబాద్ ఆధ్వర్యంలో Innovative Online Teaching (D-Sampada) అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొనడమైనది.
తేదీ: 20 నవంబర్ 2017 నాడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన పొట్లపల్లి రామారావు శతజయంతి జాతీయ సదస్సులో పాల్గొని ‘పొట్లపల్లి రామారావు నాటికల్లో దేశీ తెలుగు’ అంశంపై పత్ర సమర్పణ చేయడమైనది. సదస్సు సంచికలో వ్యాసం అచ్చైనది.
తేదీ: 11 ఆగష్టు 2018న తెలంగాణ సాహిత్య అకాడమి, తుల గంగవ్వ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర సదస్సులో తెలంగాణ సాహిత్య పరిశోధన విశ్లేషణ అంశంపై పత్ర సమర్పణ చేయడమైనది.
తేదీ: 6నవంబర్ 2019 నాడు జిల్లా విద్యాధికారి కరీంనగర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు ఉపాధ్యాయ శిక్షణా శిబిరంలో వక్తగా పాల్గొని ‘వచన కవిత్వం ఆలంకారిక శైలి’ అనే అంశంపై ఉపన్యసించడమైనది.
తేదీ: 25,26 డిసెంబర్ 2019 లలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి కథా రచన కార్యశాలలో పాల్గొనడమైనది.
తేదీ 21 జనవరి 2020నాడు రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం బాసర(IIIT) లో కవిత్వం రాయడం ఎలా అనే శిక్షణా శిబిరంలో శిక్షకునిగా పాల్గొనడమైనది.
తేదీ: 25, 26 ఫిబ్రవరి, 2020 నాడు SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొని ‘మహా భారతంలో కణిక నీతి’ అనే అంశంపై పత్ర సమర్పణ చేయడమైనది.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేట 6th July to 11th July 2020 లలో నిర్వహించిన Sustainability of Institutions of Higher Learning in the context of Covid-19: Challenges and Perspectives” FDP లో పాల్గొనడమైనది.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహబూబాబాద్ 13th July to 18th July 2020 మధ్య నిర్వహించిన Innovation in Higher Education – A Teaching learning approach” FDP లో పాల్గొనడమైనది.
తేదీ: 21జూలై2020 నుండి 04ఆగష్టు2020 వరకు UGC – HRDC ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన Refresher course in Language, literature and Cultural studies (Telugu) అంతర్జాల పునశ్చరణ తరగతులలో (RC2) పాల్గొని A గ్రేడుతో పూర్తి చేయడమైనది.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల పర్కాల్ తేదీ: 23-25ఆగష్టు 2020లలో ఆన్లైన్లో నిర్వహించిన Innovations for New Normal అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడమైనది.
తేదీ: 27ఆగష్టు2020 నుండి 02సెప్టెంబర్2020 వరకు UGC – HRDC&RUSA ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన అంతర్జాల ICT Tools in Higher Education FIP లో పాల్గొని పూర్తి చేయడమైనది.
భారతీయ భాషల అధ్యయన కేంద్రం మైసూరు ఆధ్వర్యంలో 7డిసెంబర్2020 నుండి 11 డిసెంబర్ 2020 వరకు జరిగిన తెలుగు భాషలో పరీక్ష మూల్యాంకనం పై ఆన్లైన్ జరిగిన కార్యశాలలో పాల్గొనడమైనది.
Institute of Academic Excellence 18&19 జనవరి 2021లలో నిర్వహించిన రెండు రోజుల NIRF India Rankings-2021 for Higher Educational Institutions ఆన్లైన్ కార్యశాలలో పాల్గొనడమైనది.
ఫిబ్రవరి 04, 2021 నాడు జూమ్ ద్వారా ప్రభుత్వ మహిళా డిగ్రీ &పి. జి కళాశాల కరీంనగర్ ఆహ్వానం మేరకు జూమ్ ద్వారా “బసవ పురాణం -భాషా విశ్లేషణ” అంశంపై విస్తృతోపన్యాసం ఇవ్వడమైనది.
మార్చ్ 03, 2021 నాడు తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల డిగ్రీ కళాశాల నిర్మల్ నిర్వహించిన వెబినార్లో ప్రధాన వక్తగా పాల్గొని తెలంగాణ భాషా విశిష్టత అంశంపై ఉపన్యసించడమైనది.
Institute of Academic Excellence 21&22 జూన్ 2021లలో నిర్వహించిన రెండు రోజుల National work shop for Higher Educational Institutions on Transformation through NAAC Accreditation Process లో పాల్గొనడమైనది.
SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు మద్రాసు విశ్వవిద్యాలయ సంయుక్త నిర్వహణలో తెలుగు కథ-సమకాలీనత అంశంపై తేదీ: 2జులై2021 నాడు జరిగిన అంతర్జాతీయ అంతర్జాల సదస్సులో పాల్గొని పత్ర సమర్పణ చేయడమైనది.
SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు మద్రాసు విశ్వవిద్యాలయ సంయుక్త నిర్వహణలో తెలుగు కథ-సమకాలీనత అంశంపై తేదీ: 3 జులై2021 నాడు జరిగిన అంతర్జాతీయ అంతర్జాల సదస్సులో పాల్గొని ఆరవ సెషన్ కు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడమైనది.
శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా డిగ్రీ కళాశాల, చెన్నై వారు 5,6,7 జులై2021 లలో నిర్వహించిన అంతర్జాతీయ అంతర్జాల సదస్సులో పాల్గొనడమైనది.
శ్రీ మునగాల కొండల్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల దేవరకొండ వారి ఆహ్వానం మేరకు ‘సినారె ప్రపంచ పదులు-మానవ వికాస సూత్రాలు’అంశంపై అంతర్జాలం ద్వారా తేదీ: 16సెప్టెంబర్ నాడు ఆతిథ్యుపన్యాసం చేయనైనది.
ఆరోరాస్ డిగ్రీ పీజీ కళాశాల హైదరాబాదు తేదీ: 22 మరియు 23 అక్టోబర్ లలో అంతర్జాలంలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ FDP నందు పాల్గొనడమైనది.
ప్రభుత్వ సిటీ కళాశాల(A)హైదరాబాదు వారు తేదీ: 28 మరియు 29 అక్టోబర్ లలో అంతర్జాలంలో నిర్వహించిన “డిగ్రీ తృతీయ సం. పాఠ్య గ్రంథం సృజనాత్మక బోధనా పద్ధతులు” కార్యక్రమంలో చర్చా నిర్వాహకునిగా పాల్గొనడమైనది.
జనవరి 31, 2022 నాడు సేవ సాహితీ సంస్థ జూమ్ ద్వారా నిర్వహించిన సాహితీ అవలోకనంలో గౌరవ అతిథిగా పాల్గొనడమైనది.
ఫిబ్రవరి 2, 2022 నాడు ప్రభుత్వ మహిళా డిగ్రీ & పి. జి కళాశాల కరీంనగర్ విద్యార్థులకు జూమ్ ద్వారా “నన్నయ మహా భారతం - తెలంగాణ తెలుగు దనం” అంశంపై విస్తృత ఉపన్యాసం ఇవ్వడమైనది.
మే 13, 2022 నాడు SRR ప్రభుత్వ డిగ్రీ&పి.జి కళాశాల కరీంనగర్ లో “తెలుగు సంస్కృత సంధులు” అంశంపై విస్తృతోపన్యాసం ఇవ్వడమైనది.
మే 18, 2022 నాడు ప్రభుత్వ డిగ్రీ&పి.జి కళాశాల గోదావరిఖని లో సృజనాత్మక ప్రక్రియలు- సాహిత్యం అంశంపై విస్తృతోపన్యాసం ఇవ్వనైనది.
9జులై 2022 నాడు తెలంగాణ కుమ్మర సంఘం, వివేక రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ వెబినార్ లో సిద్ధప్ప వరకవి జీవితం - సాహిత్యం అంశంపై అతిథి ఉపన్యాసం ఇవ్వడమైనది.
27 అక్టోబర్ నుండి 10 నవంబర్ వరకు జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం న్యూ ఢిల్లీ వారి Advanced Research Methodology Refresher course “A” గ్రేడు తో పూర్తి చేయడమైనది.
13 నవంబర్ 2022 నాడు కాళోజీ వర్ధంతి సందర్బంగా సిరిసిల్ల సాహితీ మిత్రులు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన వక్తగా ఉపన్యసించడమైనది.
17&18 నవంబర్ 2022 నాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహించిన జాతీయ సదస్సులో “గుంటక నర్సయ్య పంతులు - జీవితం - సాహిత్యం” పై పత్ర సమర్పణ చేయడమైనది.
25 నవంబర్ 2022 నాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షెట్టిపేటలో నిర్వహించిన సృజనాత్మక అభివ్యక్తి శిక్షణ కార్యశాలలో రిసోర్స్ పర్సన్ గా పాల్గొనడమైనది.